ట్రెండింగ్ స్టార్స్

ర‌ష్మిక‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల పెండ్లి కొడ‌వ సంప్ర‌దాయంలో ఎలా జ‌రుగుతుందో తెలుసా?

ఈ రోజు ఉదయం తెలుగు సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో ర‌ష్మిక‌.. విజ‌య్‌దేవ‌ర‌కొండ మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పుడు వాళ్లిద్ద‌రూ షేర్ చేశారు. కానీ కొడ‌వ సంప్ర‌దాయంలో ఇప్పుడు వాళ్లు ఒక్క‌ట‌య్యేందుకు సిద్ధ‌మ‌య్యారు. నేష‌న‌ల్ క్ర‌ష్‌గా పేరు తెచ్చుకుంది ర‌ష్మిక మంద‌నా. కానీ ఈ క్ర‌ష్‌కి మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ అంటే బంగారు కొండ అని చెబుతుంది. ఫిబ్ర‌వరి 26.. అంటే ఈ రోజు ఉద‌యం ఉద‌య్‌పూర్‌లో వేద‌మంత్రాలు.. మూడుముళ్లు.. ఏడ‌డుగుల‌తో ఒక్క‌ట‌య్యారు. తెలుపు, […]

ర‌ష్మిక‌.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల పెండ్లి కొడ‌వ సంప్ర‌దాయంలో ఎలా జ‌రుగుతుందో తెలుసా? Read More »

పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జ్యోత‌క్క!

తీన్మార్ న్యూస్‌తో సావిత్రిగా ఫేమ‌స్ అయి.. ఆ త‌ర్వాత బిగ్‌బాస్‌తో జ్యోత‌క్క‌గా మారిన శివ‌జ్యోతి ఈ రోజు ఉదయం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతున్న‌ది. కెరీర్‌లో అత్యున్న‌త స్థాయికి ఎదిగిన న్యూస్ యాంక‌ర్ శివ‌జ్యోతి. ఈ పేరుతో కంటే సావిత్ర‌క్క‌గా ఈవిడ అంద‌రికీ సుప‌రిచితురాలు. ఒక ప‌ల్లెటూరి అమ్మాయిలా.. తెలంగాణ యాస‌తో అంద‌రినీ త‌న వార్త‌ల‌తో, మాట‌ల‌తో క‌ట్టిప‌డేసింది. బిగ్‌బాస్‌తో ఆమె అమాయ‌క‌త్వం.. మంచిత‌నం అంద‌రికీ తెలిసింది. చిన్న వ‌య‌సులోనే

పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన జ్యోత‌క్క! Read More »

ప‌రిగెత్తి ప్ర‌పంచాన్ని చుట్టేయ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ రికార్డుల‌ను సొంతం చేసుకుంటున్న సూఫియా!

ప‌రుగు.. ఇది కొంత‌మంది ఫిట్‌నెస్ కోసం చేస్తే, మ‌రికొంద‌రు మాత్రం ప్ర‌వృత్తిగా మార్చుకుంటున్నారు. అలా మార్చుకొని ఉద్యోగాన్ని సైతం వ‌దిలేసి ఇప్పుడు ప్ర‌పంచ రికార్డును సొంతం చేసుకున్న‌ది రాజ‌స్థాన్‌కి చెందిన అల్ట్రా డిస్టెన్స్ ర‌న్న‌ర్ సూఫియా సూఫీ. రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చెందిన 38 ఏళ్ల భారతీయ అల్ట్రా-డిస్టెన్స్ రన్నర్ సుఫియా సూఫీ ఇప్పుడు రికార్డుల మోత మోగిస్తున్న‌ది. ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్ల‌డించింది. మనాలి-లేహ్ హై-ఆల్టిట్యూడ్ రన్‌ను 98 గంటల

ప‌రిగెత్తి ప్ర‌పంచాన్ని చుట్టేయ‌డ‌మే కాదు.. ప్ర‌పంచ రికార్డుల‌ను సొంతం చేసుకుంటున్న సూఫియా! Read More »

భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్ 2025 గా చరిత్ర సృష్టించిన షెర్రీ సింగ్ ఎవరు?

షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశం అంతర్జాతీయ పోటీల ప్రపంచంలో మరపురాని మైలురాయిని నమోదు చేసింది. పైగా ఒక భారతీయరాలు ప్రతిష్టాత్మక బిరుదును గెలుచుకోవడం ఇదే మొదటిసారి. 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీ ఫిలిప్పీన్స్‌లోని మనీలాలోని ఒకాడాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 120 మంది ప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక కిరీటం కోసం పోటీ పడ్డారు. యూఎంబీ పేజెంట్స్ ద్వారా మిసెస్ ఇండియా 2025లో విజయం సాధించిన తర్వాత భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న

భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్ 2025 గా చరిత్ర సృష్టించిన షెర్రీ సింగ్ ఎవరు? Read More »

మిస్ యూనివ‌ర్స్‌గా ఇండియాగా మాణికా.. మొట్టమొదటి పాలస్తీనా పోటీదారుగా నదీన్ అయూబ్‌!

మిస్ యూనివ‌ర్స్ 2025 పోటీలు న‌వంబ‌ర్‌లో జ‌రుగ‌నున్నాయి. దీనికి భార‌త‌దేశం త‌రుపున రాజ‌స్థాన్‌కి చెందిన మాణికా విశ్వ‌క‌ర్మ ఎంపికైంది. అలాగే ఈ సంవ‌త్స‌రం మిస్ యూనివర్స్ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా ప్రపంచ వేదికపై ప్రతినిధిగా న‌దీన్ అయూబ్ నిలువ‌నుంది. ఈ సంవత్సరం చివర్లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనున్న గ్లోబల్ 74వ మిస్ యూనివర్స్ పోటల‌కు అన్ని దేశాల నుంచి సుంద‌రీమ‌ణులు సిద్ధ‌మ‌య్యారు. అందులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనుంది మాణికా విశ్వ‌క‌ర్మ‌. ఆమె గురించే కాదు.. ఈ

మిస్ యూనివ‌ర్స్‌గా ఇండియాగా మాణికా.. మొట్టమొదటి పాలస్తీనా పోటీదారుగా నదీన్ అయూబ్‌! Read More »

170 గంట‌లపాటు భ‌ర‌త‌నాట్యం చేసి రికార్డు సృష్టించిన అమ్మాయి వీడియో వైర‌ల్‌!

ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఘనత సాధించింది రెమోనా ఎవెట్ పెరీరా. 170 గంట‌ల పాటు అద్భుత‌మైన భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌నతో గోల్డెన్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో స్థానం ద‌క్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతున్న‌ది. మంగళూరులోని సెయింట్ అలోసియసిస్‌ చివరి సంవత్సరం బి.ఎ. చ‌దువుతున్న‌ది రెమోనా. చిన్న‌ప్ప‌టి నుంచి భ‌ర‌త‌నాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఇందులోనే ఏదైనా గొప్ప‌గా సాధించాల‌నుకుంది. అందుకే జూలై 21న ప్రారంభమైన ఈ అసాధారణ మారథాన్ ఒక వారం తర్వాత జూలై 28న

170 గంట‌లపాటు భ‌ర‌త‌నాట్యం చేసి రికార్డు సృష్టించిన అమ్మాయి వీడియో వైర‌ల్‌! Read More »

దివ్య‌మైన ఆట‌తీరుతో రాణిస్తున్న పంతొమ్మిదేండ్ల అమ్మాయి!

ఫిడే మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో కోనేరు హంపిని ఓడించి దివ్య‌దేశ్‌ముఖ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమె భార‌త‌దేశ‌పు నాల్గ‌వ మ‌హిళ గ్రాండ్‌మాస్ట‌ర్‌గా నిలిచింది. మ‌రి ఆమె గురించి తెలుసుకోక‌పోతే ఎలా? జూలై 28 2025న జార్జియాలోని బటుమిలో భారత చెస్ చరిత్రకు సాక్షిగా నిలిచింది. నాగ్‌పూర్‌కు చెందిన అద్భుతమైన ప్రతిభ కలిగిన పంతొమ్మిదేళ్ల దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకొంది. దీంతో ఆమె చిన్ననాటి కోచ్ ఇంటర్నేషనల్ మాస్టర్ శ్రీనాథ్ నారాయణన్ ఆమెను

దివ్య‌మైన ఆట‌తీరుతో రాణిస్తున్న పంతొమ్మిదేండ్ల అమ్మాయి! Read More »

రూ.100కి ప‌త్తి అమ్మిన పంచాయ‌త్ న‌టుడు.. ఇప్పుడు సీజ‌న్‌కు ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడు!

అమెజాన్ ప్రైమ్‌లో అంద‌రికీ అత్యంత ఇష్ట‌మైన సిరీస్ అంటే పంచాయ‌త్ పేరే చెబుతారు. ఈ మ‌ధ్యే నాలుగో సీజ‌న్ కూడా వ‌చ్చేసింది. ఈ సిరీస్‌లో బినోద్ పాత్ర‌కి కాస్త ఎక్కువ మార్కులే ప‌డ్డాయి. అయితే ఈ న‌టుడు బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసా? గ్రామీణ జీవితాన్ని మ‌నోహ‌రంగా చూపించిన సిరీస్ పంచాయ‌త్‌. దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు. కానీ హిందీలో ఇప్ప‌టికీ ఇందులో నాలుగు సిరీస్‌లు వ‌చ్చేశాయి. ఇందులో ఒక్కో క్యారెక్ట‌ర్‌కి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంది. ఇప్పుడు

రూ.100కి ప‌త్తి అమ్మిన పంచాయ‌త్ న‌టుడు.. ఇప్పుడు సీజ‌న్‌కు ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడు! Read More »

మిలియ‌న్ డాల‌ర్ల ‘అపూర్వ’మైన‌ ఛాన్స్ ద‌క్కించుకున్న తెలుగ‌మ్మాయి!

2025 జూన్ 5.. లాస్ ఏంజిల్స్… AT&T and Tribeca Festival జ‌రిగింది. 320 టీమ్స్ ఇందుకు పోటీ ప‌డ్డాయి. అందులో ఫైన‌ల్‌లో 5 సినిమాలు మిగిలాయి. కానీ మిలియన్ డాలర్ల అవార్డు 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్ ద‌క్కింది మాత్రం Take Me Home సినిమాకి. Joyland చిత్రంతో ఆస్కార్ రేసులో నిలిచిన తెలుగింటి అమ్మాయి అపూర్వ చ‌ర‌ణ్‌. ఈసారి AT&T అన్‌టోల్డ్ స్టోరీస్ గ్రాంట్ గెలుచుకొని మరో

మిలియ‌న్ డాల‌ర్ల ‘అపూర్వ’మైన‌ ఛాన్స్ ద‌క్కించుకున్న తెలుగ‌మ్మాయి! Read More »

తమిళనాడులో పీహెచ్‌డీ పొందిన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామ‌కం!

ఉన్నత విద్యలో ట్రాన్స్‌జెండర్ ప్రాతినిధ్యం కోసం ఒక సంచలనాత్మక విజయంలో ఎన్ జెన్సీ తమిళనాడులో పీహెచ్‌డీ పూర్తి చేసింది. చెన్నైలోని లయోలా కళాశాలలో ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందిన మొదటి ట్రాన్స్‌జెండర్ మహిళ. చెన్నైలోని తిరుత్తణిలోని ఒక గ్రామంలో పుట్టి, పెరిగింది జెన్సీ. చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన కాలేజీలో జెన్సీ ప్రయాణం మామూలుగా సాగ‌లేదు. అనేక‌ సవాళ్ల ద్వారా సంవత్సరాల పట్టుదలతో ఆమె పీహెచ్‌డీని పొందింది. ఆమె విద్యా రికార్డులో ఆమె

తమిళనాడులో పీహెచ్‌డీ పొందిన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామ‌కం! Read More »

Powered by WordPress