భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్ 2025 గా చరిత్ర సృష్టించిన షెర్రీ సింగ్ ఎవరు?
షెర్రీ సింగ్ మిసెస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకోవడం ద్వారా భారతదేశం అంతర్జాతీయ పోటీల ప్రపంచంలో మరపురాని మైలురాయిని నమోదు చేసింది. పైగా ఒక భారతీయరాలు ప్రతిష్టాత్మక బిరుదును గెలుచుకోవడం ఇదే మొదటిసారి. 48వ ఎడిషన్ మిసెస్ యూనివర్స్ పోటీ ఫిలిప్పీన్స్లోని మనీలాలోని ఒకాడాలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 120 మంది ప్రతినిధులు ఈ ప్రతిష్టాత్మక కిరీటం కోసం పోటీ పడ్డారు. యూఎంబీ పేజెంట్స్ ద్వారా మిసెస్ ఇండియా 2025లో విజయం సాధించిన తర్వాత భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న […]
భారతదేశపు మొట్టమొదటి మిసెస్ యూనివర్స్ 2025 గా చరిత్ర సృష్టించిన షెర్రీ సింగ్ ఎవరు? Read More »







