ట్రెండింగ్ స్టార్స్

మిస్ యూనివ‌ర్స్‌గా ఇండియాగా మాణికా.. మొట్టమొదటి పాలస్తీనా పోటీదారుగా నదీన్ అయూబ్‌!

మిస్ యూనివ‌ర్స్ 2025 పోటీలు న‌వంబ‌ర్‌లో జ‌రుగ‌నున్నాయి. దీనికి భార‌త‌దేశం త‌రుపున రాజ‌స్థాన్‌కి చెందిన మాణికా విశ్వ‌క‌ర్మ ఎంపికైంది. అలాగే ఈ సంవ‌త్స‌రం మిస్ యూనివర్స్ చరిత్రలో తొలిసారిగా పాలస్తీనా ప్రపంచ వేదికపై ప్రతినిధిగా న‌దీన్ అయూబ్ నిలువ‌నుంది. ఈ సంవత్సరం చివర్లో థాయిలాండ్‌లోని బ్యాంకాక్‌లో జరగనున్న గ్లోబల్ 74వ మిస్ యూనివర్స్ పోటల‌కు అన్ని దేశాల నుంచి సుంద‌రీమ‌ణులు సిద్ధ‌మ‌య్యారు. అందులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించనుంది మాణికా విశ్వ‌క‌ర్మ‌. ఆమె గురించే కాదు.. ఈ […]

మిస్ యూనివ‌ర్స్‌గా ఇండియాగా మాణికా.. మొట్టమొదటి పాలస్తీనా పోటీదారుగా నదీన్ అయూబ్‌! Read More »

170 గంట‌లపాటు భ‌ర‌త‌నాట్యం చేసి రికార్డు సృష్టించిన అమ్మాయి వీడియో వైర‌ల్‌!

ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఘనత సాధించింది రెమోనా ఎవెట్ పెరీరా. 170 గంట‌ల పాటు అద్భుత‌మైన భ‌ర‌త‌నాట్య ప్ర‌ద‌ర్శ‌నతో గోల్డెన్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్స్‌లో స్థానం ద‌క్కించుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతున్న‌ది. మంగళూరులోని సెయింట్ అలోసియసిస్‌ చివరి సంవత్సరం బి.ఎ. చ‌దువుతున్న‌ది రెమోనా. చిన్న‌ప్ప‌టి నుంచి భ‌ర‌త‌నాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఇందులోనే ఏదైనా గొప్ప‌గా సాధించాల‌నుకుంది. అందుకే జూలై 21న ప్రారంభమైన ఈ అసాధారణ మారథాన్ ఒక వారం తర్వాత జూలై 28న

170 గంట‌లపాటు భ‌ర‌త‌నాట్యం చేసి రికార్డు సృష్టించిన అమ్మాయి వీడియో వైర‌ల్‌! Read More »

దివ్య‌మైన ఆట‌తీరుతో రాణిస్తున్న పంతొమ్మిదేండ్ల అమ్మాయి!

ఫిడే మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్‌లో కోనేరు హంపిని ఓడించి దివ్య‌దేశ్‌ముఖ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమె భార‌త‌దేశ‌పు నాల్గ‌వ మ‌హిళ గ్రాండ్‌మాస్ట‌ర్‌గా నిలిచింది. మ‌రి ఆమె గురించి తెలుసుకోక‌పోతే ఎలా? జూలై 28 2025న జార్జియాలోని బటుమిలో భారత చెస్ చరిత్రకు సాక్షిగా నిలిచింది. నాగ్‌పూర్‌కు చెందిన అద్భుతమైన ప్రతిభ కలిగిన పంతొమ్మిదేళ్ల దివ్య దేశ్‌ముఖ్ ఫిడే మహిళల ప్రపంచ కప్‌ను గెలుచుకొంది. దీంతో ఆమె చిన్ననాటి కోచ్ ఇంటర్నేషనల్ మాస్టర్ శ్రీనాథ్ నారాయణన్ ఆమెను

దివ్య‌మైన ఆట‌తీరుతో రాణిస్తున్న పంతొమ్మిదేండ్ల అమ్మాయి! Read More »

రూ.100కి ప‌త్తి అమ్మిన పంచాయ‌త్ న‌టుడు.. ఇప్పుడు సీజ‌న్‌కు ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడు!

అమెజాన్ ప్రైమ్‌లో అంద‌రికీ అత్యంత ఇష్ట‌మైన సిరీస్ అంటే పంచాయ‌త్ పేరే చెబుతారు. ఈ మ‌ధ్యే నాలుగో సీజ‌న్ కూడా వ‌చ్చేసింది. ఈ సిరీస్‌లో బినోద్ పాత్ర‌కి కాస్త ఎక్కువ మార్కులే ప‌డ్డాయి. అయితే ఈ న‌టుడు బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసా? గ్రామీణ జీవితాన్ని మ‌నోహ‌రంగా చూపించిన సిరీస్ పంచాయ‌త్‌. దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేశారు. కానీ హిందీలో ఇప్ప‌టికీ ఇందులో నాలుగు సిరీస్‌లు వ‌చ్చేశాయి. ఇందులో ఒక్కో క్యారెక్ట‌ర్‌కి ఒక్కో ప్ర‌త్యేక‌త ఉంది. ఇప్పుడు

రూ.100కి ప‌త్తి అమ్మిన పంచాయ‌త్ న‌టుడు.. ఇప్పుడు సీజ‌న్‌కు ల‌క్ష‌లు వ‌సూలు చేస్తున్నాడు! Read More »

మిలియ‌న్ డాల‌ర్ల ‘అపూర్వ’మైన‌ ఛాన్స్ ద‌క్కించుకున్న తెలుగ‌మ్మాయి!

2025 జూన్ 5.. లాస్ ఏంజిల్స్… AT&T and Tribeca Festival జ‌రిగింది. 320 టీమ్స్ ఇందుకు పోటీ ప‌డ్డాయి. అందులో ఫైన‌ల్‌లో 5 సినిమాలు మిగిలాయి. కానీ మిలియన్ డాలర్ల అవార్డు 2026లో Tribeca ఫిలిం ఫెస్టివల్ లో సినిమాను ప్రదర్శించే ‘అపూర్వ’ ఛాన్స్ ద‌క్కింది మాత్రం Take Me Home సినిమాకి. Joyland చిత్రంతో ఆస్కార్ రేసులో నిలిచిన తెలుగింటి అమ్మాయి అపూర్వ చ‌ర‌ణ్‌. ఈసారి AT&T అన్‌టోల్డ్ స్టోరీస్ గ్రాంట్ గెలుచుకొని మరో

మిలియ‌న్ డాల‌ర్ల ‘అపూర్వ’మైన‌ ఛాన్స్ ద‌క్కించుకున్న తెలుగ‌మ్మాయి! Read More »

తమిళనాడులో పీహెచ్‌డీ పొందిన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామ‌కం!

ఉన్నత విద్యలో ట్రాన్స్‌జెండర్ ప్రాతినిధ్యం కోసం ఒక సంచలనాత్మక విజయంలో ఎన్ జెన్సీ తమిళనాడులో పీహెచ్‌డీ పూర్తి చేసింది. చెన్నైలోని లయోలా కళాశాలలో ఇంగ్లీష్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం పొందిన మొదటి ట్రాన్స్‌జెండర్ మహిళ. చెన్నైలోని తిరుత్తణిలోని ఒక గ్రామంలో పుట్టి, పెరిగింది జెన్సీ. చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటైన కాలేజీలో జెన్సీ ప్రయాణం మామూలుగా సాగ‌లేదు. అనేక‌ సవాళ్ల ద్వారా సంవత్సరాల పట్టుదలతో ఆమె పీహెచ్‌డీని పొందింది. ఆమె విద్యా రికార్డులో ఆమె

తమిళనాడులో పీహెచ్‌డీ పొందిన తొలి ట్రాన్స్‌జెండర్ మహిళ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామ‌కం! Read More »

2029లో నాసా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అంతరిక్షంలోకి వెళ్ల‌నున్న‌ తొలి భారతీయురాలు!

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి 2029లో అంతరిక్షంలోకి ప్రయాణించనున్న‌ది. ఇలా వెళుతున్న మొద‌టి భార‌తీయురాలిగా గుర్తింపు పొందింది. రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రారంభించనున్న US-ఆధారిత ప్రాజెక్ట్ అయిన టైటాన్స్ ఆర్బిటల్ పోర్ట్ స్పేస్ స్టేషన్‌కు ప్రయాణించడానికి జాహ్నవి ఎంపికయింది. ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ అయిన జాహ్నవి నాసా ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన మొదటి భారతీయురాలుగా గుర్తింపు పొందింది. అంతరిక్ష ఔత్సాహికురాలు తన

2029లో నాసా ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి అంతరిక్షంలోకి వెళ్ల‌నున్న‌ తొలి భారతీయురాలు! Read More »

అఖిల్ రిసెప్ష‌న్‌లో మ‌షేష్‌బాబు వేసుకున్న టీష‌ర్ట్ ధ‌ర ల‌క్ష‌న్న‌ర పైమాటే!

అక్కినేని ఇంట పెండ్లి సంద‌డి ముగిసింది. అఖిల్ రిసెప్ష‌న్ అంగ‌రంగ‌వైభ‌వంగా జరిగింది. దీనికి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఎంద‌రో హ‌జ‌ర‌య్యారు. అందులో మ‌హేష్‌బాబు వేసుకున్న డ్రెస్ మీద నెట్టింట చ‌ర్చ న‌డుస్తున్న‌ది. అఖిల్‌, జైనాబ్ రిసెప్ష‌న్ అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే! దీనికి టాలీవుడ్ నుంచే కాదు.. బాలీవుడ్‌, ఇత‌ర వుడ్‌ల నుంచి కూడా సినీ ప్ర‌ముఖులు విచ్చేశారు. రాజ‌కీయ నాయ‌కులు కూడా హ‌జ‌ర‌య్యారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, త‌న భార్య‌ న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌,

అఖిల్ రిసెప్ష‌న్‌లో మ‌షేష్‌బాబు వేసుకున్న టీష‌ర్ట్ ధ‌ర ల‌క్ష‌న్న‌ర పైమాటే! Read More »

17 సంవ‌త్స‌రాల పాటు చీనాబ్ వంతెన కోసం కృషి చేసిన తెలుగు ఇంజ‌నీర్ మాధ‌వీల‌త‌!

చీనాబ్ వంతెనని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ వెనుక ఎంతోమంది శ్ర‌మ దాగి ఉంది. అందులో మ‌న తెలుగు తేజం మాధ‌వీలత హ‌స్తం కూడా ఉంది. 17 సంవ‌త్స‌రాల పాటు ఈ ప్రాజెక్ట్ కోసం అహోరాత్రులు క‌ష్ట‌ప‌డింది. భార‌త ఇంజ‌నీర్లు అద్భుత‌మైన ఘ‌న‌త సాధించారు. ప్ర‌పంచంలోనే ఎత్త‌యిన వంపు వంతెన నిర్మాణం పూర్త‌యింది. ఈ ప్రాజెక్ట్ విజ‌యానికి అనేక‌మంది కార‌ణ‌మైన‌ప్ప‌టికీ.. దాని స్థిర‌త్వానికి స‌హకారం అందించింది తెనాలికి చెందిన జి. మాధ‌వీల‌త‌. ఈమె బెంగళూరులోని

17 సంవ‌త్స‌రాల పాటు చీనాబ్ వంతెన కోసం కృషి చేసిన తెలుగు ఇంజ‌నీర్ మాధ‌వీల‌త‌! Read More »

ఆర్‌సీబీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి వ‌చ్చిన బ్రిటీష్ మాజీ ప్ర‌ధాని.. త‌న భార్యే కార‌ణ‌మంటూ వెల్ల‌డి!

మాజీ బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ ఐపీఎల్ గ్రౌండ్‌లో త‌న భార్య అక్ష‌త మూర్తితో క‌లిసి సంద‌డి చేశారు. స్వ‌త‌హాగా పంజాబీ సంత‌తికి చెందిన ఆయ‌న త‌న భార్య కోసం ఆర్‌సీబీకి మ‌ద్ద‌తుగా ఐపీఎల్ మ్యాచ్‌కి వ‌చ్చిన‌ట్లు చెప్పారు. రిషి సున‌క్‌.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత మూర్తిని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే! అయితే రిషి త‌న ప్రేమ‌ను వెల్ల‌డించ‌డానికి క‌న్న‌డ భాష‌ను ఎంచుకున్నారు. అక్ష‌త‌కు ఆయ‌న‌ కన్నడలో

ఆర్‌సీబీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డానికి వ‌చ్చిన బ్రిటీష్ మాజీ ప్ర‌ధాని.. త‌న భార్యే కార‌ణ‌మంటూ వెల్ల‌డి! Read More »

Powered by WordPress