ట్రెండింగ్

5వేల సంవత్సరాల తర్వాత దొరికిన ప్రపంచంలోనే అతి పురాతనమైన దుస్తులు!

పురావ‌స్తు శాఖ తవ్వ‌కాల్లో ఎన్నో బ‌య‌టప‌డుతుంటాయి. ఈజిప్టులో తార్జాన్ డ్రెస్ దొరికింది. ఈ నేసిన వ‌స్త్రం సుమారు 5వేల సంవ‌త్స‌రాల కింద‌టిద‌ని తేలింది. ఈ డ్రెస్‌ని చూడ‌డానికి చాలామంది ఆస‌క్తి చూపిస్తున్నార‌ట‌. పురాతన ప్రపంచం నుంచి ఒక అసాధారణ ఆవిష్కరణ పురావస్తు సమాజంలో సంచలనం సృష్టిస్తోంది. ఈజిప్టులో ది తార్ఖాన్ డ్రెస్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన సంక్లిష్టమైన నేసిన వస్త్రం. ఇది పురాతన ఈజిప్షియన్ల జీవితం, ఫ్యాషన్ గురించి తెలిపేలా ఉంది. 5వేల సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇలా […]

5వేల సంవత్సరాల తర్వాత దొరికిన ప్రపంచంలోనే అతి పురాతనమైన దుస్తులు! Read More »

అచ్చు తాజ్‌మ‌హ‌ల్‌లాంటి ఇంటిని భార్యకు బ‌హుమ‌తిగా ఇచ్చిన భ‌ర్త‌!

మొఘ‌ల్ సామ్రాజ్య స‌మ‌యంలో ముంతాజ్ ప్రేమ‌కు చిహ్నంగా షాజ‌హాన్ త‌న స‌మాధిని క‌ట్టించాడు. కానీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కి చెందిన ఒక భ‌ర్త‌.. త‌న భార్య ప్రేమ వెల‌క‌ట్ట‌లేనిద‌ని, ఆమె ప్రేమ‌కు బ‌హుమ‌తిగా తాజ్‌మ‌హ‌ల్‌లాంటి నాలుగు బెడ్‌రూమ్‌ల ఇల్లు క‌ట్టించాడు. భార‌త‌దేశంలో శాశ్వ‌త ప్రేమ‌కు చిహ్నం అంటే అంద‌రూ వెంట‌నే తాజ్‌మ‌హ‌ల్ పేరే చెబుతారు. య‌మునా న‌ది ఒడ్డున ఉన్న దంతపు-తెలుపు పాలరాయి సమాధిని 1632లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన అభిమాన భార్య ముంతాజ్ మహల్ సమాధిని ఉంచడానికి

అచ్చు తాజ్‌మ‌హ‌ల్‌లాంటి ఇంటిని భార్యకు బ‌హుమ‌తిగా ఇచ్చిన భ‌ర్త‌! Read More »

ప్రయోగాలలో.. అన్ని రకాల రక్త వర్గాలకు పని చేయగల కృత్రిమ రక్తం!

జపాన్‌లో సార్వత్రిక కృత్రిమ రక్తం వాడకాన్ని అన్వేషించడానికి క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ప్రొఫెసర్ హిరోమి సకాయ్ ప్రయోగశాల నేతృత్వంలోని ఈ పరిశోధన జ‌రుగుతున్న‌ది. దీనివ‌ల్ల ర‌క్త కొర‌త లేకుండా ఉండేలా చూసుకోవ‌డ‌మే! ప్రపంచవ్యాప్తంగా అత్యవసర, దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణ కోసం రక్త సరఫరాలలో క్లిష్టమైన కొరతకు సంభావ్య పరిష్కారంగా కృత్రిమ ర‌క్తాన్ని త‌యారుచేస్తున్నారు. ఈ ర‌క్తం అన్ని రక్త వర్గాలకు ఉపయోగపడే, రెండు సంవత్సరాల వరకు నిల్వ చేయగల కృత్రిమ రక్తాన్ని త‌యారుచేసే ప‌నిలో ఉన్నారు. ఎందుకు

ప్రయోగాలలో.. అన్ని రకాల రక్త వర్గాలకు పని చేయగల కృత్రిమ రక్తం! Read More »

ప్రపంచంలోనే తొలిసారిగా శాఖాహారం మాత్రమే లభించే నగరం!

ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా వెజ్‌, నాన్‌వెజ్ ఆహారం దొరుకుతుంది. కానీ ఒక్క న‌గ‌రంలో మాత్రం మాంసాహారం నిషేధం. అవును… మీరు విన్న‌ది నిజ‌మే. అక్క‌డ శాఖాహారం మాత్ర‌మే దొరుకుతుంది. అది ఎక్క‌డో తెలుసా? ఈ నిషేధం విమర్శలను ఎదుర్కొంటుంది. ఎందుకంటే ఒక‌వేళ మాంసాహారం తినేవాళ్లు ఆ ఊరికి వ‌స్తే..? ప‌ర్యాట‌కులు ఈ నిబంధ‌న వ‌ల్ల ఇబ్బందుల పాల‌వుతార‌ని కొంద‌రు వాదిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది పర్యాటకులు మాంసాహార ఆహారాన్ని ఇష్టపడతారు. అలాంటివారు కేవ‌లం శాఖాహారం అంటే ఆ

ప్రపంచంలోనే తొలిసారిగా శాఖాహారం మాత్రమే లభించే నగరం! Read More »

పానీపూరీ పుట్టుక.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? ఎలా త‌యారు చేస్తారు?

పానీపూరీ.. ఈ పేరు చెప్ప‌గానే అంద‌రి నోట్లో నీళ్లురూతుంటాయి. ‘భ‌య్యా తోడా ప్యాస్ దాలో’ అంటూ హిందీ రాని వాళ్లు సైతం హిందీ మాట్లాడేలా చేసింది ఆ పానీపూరీ బండే. కానీ ఆ పానీపూరీ మూలాలేంటో మీకు తెలుసుకోవాల‌ని ఎప్పుడూ అనిపించ‌లేదా? ఆలుగ‌డ్డ‌, బ‌ఠాణీల‌తో వేడి వేడి కూర పెనం మీద కాలుతుంటుంది. ప‌క్క‌న బిందెలో చింత‌పండు, పుదీనా.. ఇత‌ర‌త్రాల‌తో చేసిన పానీ ఉంటుంది. అప్పుడు చిన్న పూరీ తీసుకొని వేడి కూర‌ని కూరి దాన్ని ఆ

పానీపూరీ పుట్టుక.. ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు? ఎలా త‌యారు చేస్తారు? Read More »

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అనుష్క‌శ‌ర్మ వేసుకున్న డ్రెస్ ధ‌ర ఎంతో తెలుసా?

18 సంవ‌త్స‌రాల ఆర్‌సీబీ క‌ల మొత్తానికి నెర‌వేరింది. ఈ మ్యాచులో విరాట్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి అనుష్క మీద కూడా అంద‌రి దృష్టి ఉంది. ఈ మ్యాచ్‌కి అనుష్క వేసుకున్న డ్రెస్ ధ‌ర తెలిస్తే షాక్ అవ్వ‌క‌మాన‌రు. ఎంతో సింపుల్‌గా డెనిమ్ జీన్స్‌, తెల్ల‌ని కాట‌న్ ష‌ర్ట్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఫైన‌ల్‌లో క‌నిపించింది అనుష్క శ‌ర్మ‌. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా కూల్ లుక్‌లో క‌నిపించింది. అంతేకాదు.. చాంపియ‌న్ ట్రోఫీ ఫైన‌ల్‌లో బీడెడ్ నెక్క‌ర్‌, ష‌ర్ట్‌లో క‌నిపించిన‌ట్లు.. ఈ ఫైన‌ల్

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో అనుష్క‌శ‌ర్మ వేసుకున్న డ్రెస్ ధ‌ర ఎంతో తెలుసా? Read More »

సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న 1.6 ల‌క్ష‌ల రూపాయ‌ల బాస్మ‌తీ బియ్యం బ్యాగ్ కోటు!

టిక్‌టాక్ యూజర్ సచి రాజ్‌గురూ ఒక బట్టల దుకాణానికి వెళ్లింది. అక్క‌డ‌ బాస్మతీ బియ్యం సంచితో తయారు చేసిన పొడవాటి జాకెట్‌ను ధరించింది. ఆ జాకెట్ ధర ఇంటర్నెట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది! ఎప్పుడు ఏది ట్రెండింగ్ అవుతుందో ఎవ‌రికీ అర్థం కాదు. అలాగే ఈ రాయ‌ల్ బాస్మ‌తీ బియ్యం సంచికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ట్రెండ్ న‌డుస్తుంది. అమెరికాలో దొరికే ఈ బాస్మ‌తీ రైస్ బ్యాగ్‌ని ఒకావిడ హ్యాండ్‌బ్యాగ్‌ల ధ‌రించి ఆ మ‌ధ్య హ‌ల్‌చ‌ల్ చేసింది.

సోష‌ల్‌మీడియాను షేక్ చేస్తున్న 1.6 ల‌క్ష‌ల రూపాయ‌ల బాస్మ‌తీ బియ్యం బ్యాగ్ కోటు! Read More »

ఆప‌రేష‌న్ సిందూర్ లోగో వెనుక ఉన్న వ్యూహ‌క‌ర్త‌లు ఎవ‌రో తెలుసా?

యుద్ధం బుల్లెట్ల‌తో మాత్ర‌మే కాదు.. బ‌ల‌మైన లోగోతో కూడా చేయొచ్చ‌ని నిరూపించింది ఆప‌రేష‌న్ సిందూర్‌. ఇది చూసిన వెంట‌నే ప్ర‌తీ గుండె వేగం పెరిగింది. దీని వెనుక ఈ డిజైన్ ఏజెన్సీ లేదు. ఇద్ద‌రు భార‌త ఆర్మీ అధికారుల ఆలోచ‌న‌కి కార్య‌రూప‌మే ఈ లోగో.. ఏప్రిల్ 22న జరిగిన ఘోరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే! 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నప్పుడు సైనిక దాడి శత్రువుపై

ఆప‌రేష‌న్ సిందూర్ లోగో వెనుక ఉన్న వ్యూహ‌క‌ర్త‌లు ఎవ‌రో తెలుసా? Read More »

జైపూర్‌లో మైసూర్ పాక్‌ని కాస్త మైసూర్ శ్రీ‌గా.. మ‌రికొన్ని స్వీట్ల‌కు పేరు మార్చేశారు!

క‌రివేపాక్‌.. క‌రివే భార‌త్‌, త‌మ‌ల‌పాక్‌.. త‌మ‌ల‌భార‌త్‌, మైసూర్‌పాక్.. మైసూర్‌భార‌త్ అంటూ సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్ అవుతున్న విష‌యం అంద‌రికీ తెలుసు. కానీ రాజ‌స్థాన్‌లోని మిఠాయి షాపు వాళ్లు మైసూర్ పాక్‌ని మైసూర్ శ్రీ గా మార్చి అమ్మేస్తున్నారు. రాజ‌స్థాన్‌లో మైసూర్ పాక్‌, మోతీ పాక్ చాలా ప్ర‌సిద్ధ‌మైన మిఠాయిలు. కానీ ఇప్పుడు జ‌రుగుతున్నఇండియా-పాక్‌ ఉద్రిక్త‌త‌ల న‌డుమ అక్క‌డ స్వీట్ షాపు వాళ్లు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. మోతీ పాక్ బ‌దులు మోతీ శ్రీ అని, మైసూర్ పాక్‌కి

జైపూర్‌లో మైసూర్ పాక్‌ని కాస్త మైసూర్ శ్రీ‌గా.. మ‌రికొన్ని స్వీట్ల‌కు పేరు మార్చేశారు! Read More »

భారతదేశం అంతటా ఉన్న ఈ 5 ప్రత్యేకమైన టీ రకాల గురించి తెలుసా?!

భార‌తీయుల‌నే కాదు.. ప్ర‌పంచ‌మంతా టీని ఇష్ట‌ప‌డుతుంటార‌న‌డంలో సందేహం లేదు. మే 21న ఇంట‌ర్నేష‌న‌ల్ టీని జ‌రుపుకొన్నారు. అయినా ఒక‌రోజంటూ టీకి ఉండాలటండీ. చాలామందికి పొగ‌లు క‌క్కే టీ నోట్లో ప‌డ‌నిదే రోజు గ‌డ‌వ‌దు. అందుకే వాళ్లంద‌రికీ ప్ర‌తీరోజు టీ డే నే క‌దా! భార‌త‌దేశంలో.. 2023లో దాదాపు 1.197 బిలియన్ కిలోగ్రాముల టీని వినియోగించారు. టీతో దేశానికి ఉన్న సంబంధం క్లాసిక్ మసాలా చాయ్‌ని మించిపోయింది. హిమాచల్‌లోని సూర్యరశ్మిని ఆస్వాదించే హిమాచల్ కొండల నుంచి కర్ణాటక తీరప్రాంత

భారతదేశం అంతటా ఉన్న ఈ 5 ప్రత్యేకమైన టీ రకాల గురించి తెలుసా?! Read More »

Powered by WordPress