తిరిగిరాబోతున్న సునీత విలియమ్స్ ఈ వ్యాధుల బారిన పడనుందా?
సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం ముగింపు దశకు చేరుకుంది. మార్చిలో భూమ్మీదకు చేరనున్నారు. తిరిగొచ్చాక కండరాల నష్టం, ఎముక బలహీనత, తీవ్రమైన అంతరిక్ష ప్రయాణ ప్రభావాలతో వ్యోమగాములు ఎలా పోరాడుతారనేది ఇప్పుడు చర్చనీయాంశం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలలకు పైగా గడిపిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 2025 మార్చి మధ్యలో భూమికి తిరిగి రానున్నారు. విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వారు తిరిగి భూమ్మీదకు వచ్చినప్పుడు వారి […]
తిరిగిరాబోతున్న సునీత విలియమ్స్ ఈ వ్యాధుల బారిన పడనుందా? Read More »